సామాజిక పెన్షన్లు రాక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. నెలాఖరు వచ్చినా పంపిణీ ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పింఛన్ల పంపిణీ మొదలు కాలేదు.
పింఛన్ డబ్బుల కోసం అవ్వాతాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. పింఛన్ ఎప్పుడు వస్తుంది అని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా 4,69,575 మంది ఆసరా పింఛన్దారులు ఉన్నారు. వీరికి నెలనెలా �
కేసీఆర్ అంటే ఆసరా పెన్షన్దారులకు ఒక నమ్మకం.. విశ్వాసం. తెలంగాణ సాధించి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి అమలు చేయడంతో ఆ నమ్మకం మరింత బలపడింది.
దివ్యాంగుల కండ్లల్లో కనిపించే సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్కు దీవెనలని, వారి ఆనందాన్ని ఎల్లవేళలా కొనసాగించేందుకు తపిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ�