రెండోవార్డు శివాజీ నగర్కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన బతుకమ్మ చీరెలను మహిళలకు కౌన్సిలర్ కారిం గుల సంకీర్తనతో కలిసి చైర్మన్ అంకం రాజేందర్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆడపడుచులకు అండగా ఉంటున్నదని పేర్క�
గిరిజన తండాలన్నింటిని పట్టణాలకు దీటుగా సమగ్రాభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రూ.కోట్ల నిధులతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖా�
రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కాల్వపల్లితండాలో ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వానికే పట్టం కట్టాలని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పిలుపునిచ్�