India - China | భారత్-చైనా (India - China) మధ్య తూర్పు లఢక్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే.
India China Talks| బీజింగ్లో బుధవారం తొలిసారి ఇరు దేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించారు. ఎల్ఏసీ పశ్చిమ సెక్టార్తోపాటు మిగిలిన ప్రాంతాలలో బలగాల ఉపసంహరణను నిర్మాణాత్మక పద్ధతిలో క
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో మరో విడత సైనిక దళాల వెనక్కి మళ్లింపు ప్రక్రియ మొదలైంది. లడఖ్లోని కీలకమైన స్టాండ్ ఆఫ్ పాయింట్ నుంచి ఇరు దేశాల ఆర్మీ దళాలు వైదొలగడం ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య ఇటీ�
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను కలిశారు. తమ దేశానికి రావాలంటూ ధోవల్కు చైనా విదేశాంగ మంత్రి ఆహ�
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులోని లఢక్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు శనివారం 12వ రౌండ్ చర్చలు జరుపనున్నారు. ఇండియన్ ఆర్మీ, చ�