దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. దివ్యాంగుల పింఛన్ను వచ్చె నెల నుంచి మరో వెయ్యి పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్ శుక
రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను రూ.1000 పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116 పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116కు పెంచుతున్నట్టు శుక్రవారం మంచిర్యాల బహిరంగ సభలో
దివ్యాంగులకు అత్యధిక పింఛన్ అందిస్తున్న రాష్ర్టాల్లో ఇప్పటికే తెలంగాణది దేశంలోనే మొదటి స్థానం. దివ్యాంగుల పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగ�