ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర తండ్రి బాటలోనే మెగాఫోన్ పట్టబోతున్నారు. దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఓ ఫీల్గుడ్ లవ్స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
సినిమాలకు సామాజిక ప్రయోజనంతో పాటు ప్రజాహితం పరమార్థంగా ఉండాలని విశ్వసించే దర్శకుల్లో ఎన్.శంకర్ ఒకరు. వాణిజ్య అంశాలు కలబోసిన స్ఫూర్తివంతమైన కథాంశాలతో తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రను వేశారాయన.
తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మిక దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, దర్శకుడు ఎన్ శంకర్, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాతలు సి. కళ�
రానున్న ఆస్కార్ పురస్కారాల కోసం మన దేశం నుంచి గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ను పంపించడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ‘ఆర్ఆర్ఆర్' లాంటి చిత్రాలను వదిలేసి రీమే�
మల్లేశ్ పెద్దగా ఏం చదువుకోలేదు. కానీ, జీవితాన్ని అధ్యయనం చేశాడు. కాగితం మీద రాయలేడు. అయితేనేం, నాలుక మీద సాహితీ సరస్వతి నాట్యం చేస్తూ ఉంటుంది.పాటల చెల్మ ఊరుతూనే ఉంటుంది. ఆ మాటల్లో యుక్తి ,పాటల్లో చలోక్తి.. ప