Mamata Banerjee | ఇవాళ కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా రాజకీయ పక్షపాత వైఖరి
‘అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’. ప్రతి సమావేశంలోనూ బీజేపీ ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి విస్తృతం�
దేశం మొత్తాన్ని ఏకం చేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్ జోడో యాత్ర ‘హస్త’వ్యస్తంగా మారింది. తమకు ప్రాధాన్యం దక్కలేదని కాంగ్రెస్ నేతలునైరాశ్యంలో ఉండగా.. జన సమీకరణలో నేతలు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. స�
మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు �