జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల నేపథ్యం లో బుధవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బోరబండ ఇందిరానగర్లో నిర్వహించిన తనిఖీల్లో అక్�
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో హాషిష్ ఆయిల్, విదేశీ గంజాయి విక్రయిస్తున్న నలుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 465 గ్రాముల హాషిష్ ఆయిల్, 20 గ్రాముల వీదేశీ గంజాయ�
కారు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భూపా