ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం అన్నారు. శనివారం జిల్లా దవాఖానలోని డయాగ్నొస్టిక్ సెంటర్లో అదనంగా పరీక్షలు నిర్వహించే టీహబ్తోపాటు నూత�
నర్సంపేటలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పట్టణంలో రూ. 1.25 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ను శనివారం ఆయన హైదరాబాద్ నుం
ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన సంపాదనలో దాదాపు 60 శాతం వైద్యానికి ఖర్చు పెడుతున్న సందర్భాలు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. జ్వరం వచ్చి తగ్గకపోతే పలు రకాల రక్త పరీక్షలు రాస్తున్నారు.
గతంలో మండలవాసులు రక్త పరీక్ష చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసలకోర్చుకోవాల్సి వచ్చేది. ఆదిలాబాద్, కరీంనగర్, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.
ఒకప్పుడు జబ్బు చేస్తే సమీప పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య పరీక్షా కేంద్రాలు లేకపోవ డంతో ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయించాల్సి వచ్చేది.. ఫలితంగా జేబులకు చిల్లు పడేది.. రవాణా