బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు.
rban MLA | కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భ�
MLA Dhanpal | నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలను అదుపు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. పోలీస్ శాఖ తీసుకునే చర్యలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వివరించారు .
MLA Suryanarayana | రాష్ట్ర ప్రజానికానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కేవలం అధికా�
ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు బీజేపీ శాసనసభ సభ్యులు గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్రెడ్డి