Maharashtra : రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వెలసిన అక్రమ దాబాలు, హోటళ్లు, ఇతర ఫుడ్ స్టాళ్ల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా వెలిసిన దాబాలు, హోటళ్లు సహా అన్ని రకాల ఫుడ్ స్టాళ్లపై నిషేధ
దేశ వ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కోరుట్లలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల లో, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన