దేశ వ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కోరుట్లలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల లో, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన