తెలంగాణలో మావోయిస్టులకు చోటులేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు.
మావోయిస్టులు తమ స్వార్థం కోసం ఏజెన్సీల్లో నివసించే అమాయకపు ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని, మావోయిస్టు పార్టీ నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని రాష్ట్ర డీజీపీ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు.
ఈ నెల 16, 17,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయ న డీజీపీ మహేందర్రెడ్డ�
ఘనంగా హైదరాబాద్లో గణేశుడి శోభాయాత్రలు ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి డీజీపీ పర్యవేక్షణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని విహంగ వీక్షణం హైదరాబాద్, సెప్టెంబర్
ఎస్పీలు, కమిషనర్ల వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్ పుస్తకం ఆవిష్కరణ హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): సాంకేతికతతోపాటు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని �
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జస్టిస్ ఎన్.వి