రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను డ్రగ్స్హ్రితంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థుల భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నదని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు డీజీపీ ఆనంద్కు తెలిపారు. శుక్రవారం డీజీపీని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్య�