రాష్ట్రంలో పౌరులకు అన్నిసేవలు సకాలంలో అందించేక్రమంలో కొన్ని విభాగాల్లో తెలంగాణ పోలీసులు వెనుకబడ్డారా? జాతీయస్థాయిలో మనవారి ప్రదర్శన మందగించిందా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. దీంతో ఏయే విభాగ�
పోలీసు సంక్షేమ పథకాలను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను డ్రగ్స్హ్రితంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థుల భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నదని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు డీజీపీ ఆనంద్కు తెలిపారు. శుక్రవారం డీజీపీని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్య�