తెలంగాణలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ను ఆధునీకరించడానికి కా�
అనుమతి లేకుండా అక్రమంగా నార్కొటిక్, సైకొట్రోపిక్ సబ్స్టెన్సెస్ డ్రగ్స్ విక్రయిస్తున్న నగరంలోని పలు దవాఖానలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, అబ్కారీ అధికారులతో కలిసి దాడులు నిర్వ�
అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సోమవారం తెలిపింది.