మాజీ మంత్రి హరీశ్రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని, వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, గత డిసెంబర్ 9నాటికే రైతులకు రెండు లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి
టీఎన్జీవోల గురించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నేతలు, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు స్వామిగౌడ్, దేవీప్రసాద్ డిమాండ్చేశారు.