సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆ�
MLA Gandhi | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Gandhi) అధికారులను ఆదేశించారు.
రాయదుర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తు కాలనీలు బస్తీలలో ప్రజలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వరంగల్ నగరం చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. దేశం గర్వించేలా హైదరాబాద్ స్థాయిలో