కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఊహాగానాలకు తెరపడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడ అన్నారు.
Deve Gowda | రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ శక్తిమంతంగా మారడంతో పాటు, కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేష�
బెంగళూరు : బెంగళూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి లంచ్ చేశారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్న కేసీఆర్.. నేరుగా దేవె�
రైతు సంబంధిత అంశాలపై అశోక్ గులాటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ నాలుగు రోజుల పర్యటన విజయవంతం.. హైదరాబాద్ చేరుకొన్న సీఎం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలో రైతులు బాగుపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి పద్ధతు�
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు బెంగళూరులోని ఓ కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల కిందటి పరువు నష్టం కేసులో ఆయన రూ.2 కోట్లు చెల్లించాలని బెంగళూరులోని ఎనిమిదవ సివిల్, సెషన్స్ కోర్టు న్యాయమూ�