ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకొన్నది. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన ఓ యువకుడు మృతి చెందగా, కర్రల సమరంలో సుమారు 100 మందికి పైగా గాయాల పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో (Devaragattu) బన్నీ ఉత్సవం (Bunny Utsavam) ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వ�
ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తారు.
Devaragattu | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా నిర్వహించే కర్రల సమరంలో రక్తం చిందింది. ఆనవాయితీగా వస్తున్న బన్నీ ఉత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి నిర్వహించారు.