తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు అందక రైతులు అరిగోస పడుతుంటే రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా ఎద్దు వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యమని రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హనుమకొండ జిల్లా శాయంపేటలో దేవాదుల గేట్వాల్ (Devadula Pipeline) లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్కు నీటిని తరలించేందుకు ఫేజ్-2లో భాగంగా పైప్లైన�
ములుగు జిల్లా (Mulugu) కన్నాయిగూడెంలో దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి కన్నాయిగూడెం మండలంలోని సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌస్లో విధులు నిర్వహిస్తున్న సబ్బందిని కత్తులతో బ�
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నీటితో సాగు నీటి అవసరాలకే పరిమితమైన రామప్ప చెరువు.. స్వరాష్ట్రంలో నిండానీటితో జలకళ సంతరించుకున్నది. దేవాదుల ఎత్తిపోతల ద్వారా జలభాండంగా మారింది. ములుగు ప్రాంత ప