అలంపూర్ నియోజకవర్గంలో మట్టి దందా జోరందుకున్నది. అనుమతుల పేరుతో అక్రమ మట్టి దందాకు తెరలేపారు. మాఫియా చేతి ముడుపులకు తలూపే కొంత మంది స్వార్థపరులైన అధికారులు వారి మోచేతి నీళ్లు తాగుతున్నారు.
Supriya Sule | మహారాష్ట్ర రాజధాని ముంబైతోపాటు పూణేలో గాలి నాణ్యత క్షీణిస్తున్నది. గాలి కాలుష్యం తీవ్రత ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) స్ప�
మనీ లాండరింగ్ కేసులో అరస్టై, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ దవాఖానకు తరలించారు.