దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశంలో మతోన్మాద భావజాలాన్ని వ్యాప్తి చేసి, విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని పౌర హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చే
చేనేత రంగ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. కేంద్రం వారికి సంబంధించిన వివిధ పథకాలను రద్దు చేసి నేతన్నల నడ్డి విరుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. చే�
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకొంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని వ
కేంద్ర, రాష్ర్టాల మధ్య సఖ్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమని, కానీ మోదీ తీరుతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ల
రైస్ మిల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కత్తి గట్టింది. ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకోవాల్సిన కేంద్రం 2020-21 నుంచే కొర్రీలు పెడుతున్నది. గత వానకాలం, యాసంగి సీజన్ల నుంచైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నది. వానకాలంలో
గ్రేటర్లో శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన అధికారులు జీహెచ్