అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించకుండా, అనర్హులకు, కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో అర్హులైన పేదలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు ది�
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని తెలుసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ర