మండలంలోని ముత్యంపేటలో సోమవారం మెట్పల్లి టీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణంలో భద్రతతో పాటు సురక్షిత గమ్యా�
ద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం సిరిసిల్ల బస�
సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.