అమెరికాలో ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస అంటూ మరోసారి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చాటుకున్నారు. తన కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ పట్టా అందుకున్న సందర్�
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది. డీఆర్డీఏలోని అద్దెవాహన యజమానుల పరిస్థితి. నెలల తరబడి పెండింగ్లో ఉన్న అద్దె బిల్లులు విడుదలై నెల గడుస్తున్నా చెల్లించకుండా ఓ అధికారి రోజుల తరబడి కార్
కర్షకలోకం మురుస్తున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతు బంధు యాసంగి సాయం ఖాతాల్లోకి చేరుతుండగా, మెస్సేజ్లు చూసి ఆనందపడుతున్నది. గడిచిన నాలుగు రోజుల్లో 90శాతం రైతులకు
వానకాలం సీజన్ కోసం రైతుబంధు ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం దశల వారీగా రైతుల ఖాతాల్లో జమవుతున్నది. బుధవారం నాటికి 12 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందింది. గత నెల 28న ఎకరంలోపు రైతులతో ప్రారం�