రాష్ట్రంలోని సమగ్రశిక్ష ఉద్యోగుల జీతాలు స్వల్పంగా పెరుగనున్నాయి. వీరి వేతనాలను 5శాతం మేర పెంచాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఈనెల 28న జరుగనున్న ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ బ
రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన, సిలబస్ పూర్తిచేయడంలో ఉల్లంఘనలు జరుగుతుండటాన్ని పాఠశాల విద్యాశాఖ సీరియస్గా తీసుకున్నది. కొన్ని బడులు సిలబస్ను వేగంగా పూర్తిచేస్తున్నాయి. మరికొన్ని బడుల్లో
పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. ఇప్పటివరకు ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని �