కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్.శ్రీదేవి బదిలీ అయ్యారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీకి సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్గా వెళ్తున్న సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మాన�
న్యూఢిల్లీ: కోర్టుల్లో మౌలిక వసతులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వచ్చేనెలలో సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని రాష్ర్టాల న్యాయశాఖ మంత్రులతో ఈ సమీక్ష జరుగనుంది. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక వసత