పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు.
ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి తెలిపారు.