డెంగీ మరణాలు ప్రభుత్వ హత్యలేనని, సర్కారు వైఫల్యం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పడకేసిందని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని త�
ఉమ్మడి మెదక్ జిల్లాలో డెంగీ మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా తడ్కపల్లిలో డెంగీతో వివాహిత మృతిచెందింది. తడ్కపల్లినికి చెందిన సుతారి కనకలక్ష్మి(28) రెండు నెలల కింద డెంగీ బారిన పడటంతో సిద�
Dengue | మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh)లో డెంగ్యూ(Dengue) విధ్వంసం సృష్టిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా డెంగ్యూ జ్వరం కారణంగా రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి మరోసారి కలకలం రేపింది. డెంగ్యూ వల్ల సోమవారం ఆరుగురు మరణించారు. దీంతో ఢిల్లీలో డెంగ్యూ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. గత ఆరేండ్లలో రికార్డుస్థాయి మరణాల సంఖ�