ప్రతిపౌరుడు తన ఓటుహక్కును బాధ్యత, అవగాహనతో వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన 16వ జా
ప్రజలు తమకు న్యాయం కావాలన్నా లేదా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్నా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటి కీలకపాత్ర పోషించే న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండాలి. ధర�
దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వాధినేతలు వర్సెస్ రాజ్యాంగాధినేతల మధ్య తలెత్తుతున్న ఘర్షణ వాతావరణం చర్చనీయాంశమవుతున్నది. కేంద్ర, రాష్ర్టాల్లో విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు ఈ ఘర్షణ అనివార్యమవుత
ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైనది న్యాయవ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయవ్యవస్థ వైపు చూస్తారు. కానీ, ఇటీవలి కాలంలో న్యాయదేవత ప్రభ మసకబారుతున్