ఢిల్లీ రైల్వే స్టేషన్ లాంటి తొక్కిసలాట ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా 60 ప్రధాన స్టేషన్లలో శాశ్వత బయట వేచి ఉండే ప్రాంతాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. వీరిలో 14 మంది మహిళలు, నలుగురు పిల్ల లు ఉండగా.. 10 ఏండ్ల లోపు వారు ఇద్దరు ఉన్నారు. డజను మందికి పైగా ప్రయాణికుల
Delhi Railway Station | ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ రైల్వేస్టేషన్కు భారీగా భక్తులు చేరుకున్�
Trains delay | ఉత్తరాదిపై దట్టంగా పొగమంచు కమ్మింది. శీతాకాలం మొదలైనప్పటి నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలపై పొగమంచు కమ్ముకుంటున్నప్పటికీ.. ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం వేళల్లో ర�