ఇప్పటికే వడగాల్పులు, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశ రాజధాని ఢిల్లీ ప్రజలపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగరవాసులకు కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
House Demolition: ఒకవేళ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఇండ్లను కూల్చివేస్తే, వారికి పీఎం ఆవాస్ యోజన కింద కొత్త ఇండ్లను కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ డిమాండ్ చేసింది. ఢిల్లీ మంత్రి అతిషి ఇవాళ మీడియాతో మాట్ల�
ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బూటకమని ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి అన్నారు. ఈడీ, సీబీఐ చార్జిషీట్లోని స్క్రిప్ట్ పీఎంవో నుంచే రాస్తున్నారని, ఆ స్క్రిప్ట్కు ఆధారాలు సేకరించాలంటూ అధికారులపై ఒత్తిడి తీస