నాటి ఎమర్జెన్సీ రోజులను నేటి నరేంద్ర మోదీ పాలన గుర్తుకుతెస్తున్నది. ఇందిరా గాంధీ పాలనలో 21 నెలలు మాత్రమే ఎమర్జెన్సీని చూస్తే, నేడు మోదీ నాయకత్వంలో ఎనిమిదిన్నరేండ్ల నిరంకుశ, నియంతృత్వ పాలన కొనసాగుతున్నది
Manish Sisodia | Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi liquor case)లో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై విరుచుకుపడ్డారు. ‘సార్ నన్ను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు. క�
ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు చేర్చడం బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గురువారం ఒక ప్రకటనలో విమర్శి