డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత సీట్లను శనివారం కేటాయించారు. ఇందులో డిగ్రీ ఫస్టియర్లో మరో 85,680 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉందని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
DOST | డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు పెంచారు.
రాష్ట్రంలో మహిళా విద్యకు దిక్సూచిలా ఏర్పాటైన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (ఉమెన్ యూనివర్సిటీ)లో ఈ ఏడాది 1,740 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా భ