సుంకాల తగ్గింపులు, ఆంక్షల ఉపశమనంపై చర్చలు ప్రారంభిస్తూనే ఇరాన్లో యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయడానికి అమెరికా ఒత్తిడి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఇరాన
ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా వైమానిక దళానికి నష్టం ఏర్పడింది. ఈ యుద్ధంలో అమెరికా కనీసం ఏడు విమానాలను కోల్పోయిందని సీఎన్ఎన్ వెల్లడించింది.
యుద్ధం మొదలై ఐదు వారాలైనప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం.. యుద్ధం ఖర్చులు తడిసి మోపెడు కావడం.. గల్ఫ్లోని యుద్ధ స్థావరాలు ధ్వంసం సహా భారీగా నష్టం వాటిల్లడం.. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ
క్సెస్ వస్తే సొంత ఖాతాలో వేసుకోవడం, ఫెయిల్యూర్ ఎదురైతే ఆ నెపాన్ని ఇతరులపై మోపడం కొందరికి అలవాటు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కూడా ఇలాగే తయారైంది.