విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై కష్టాల్లో పడింది. రెండో రోజు ప్రత్యర్థిని 383 పరుగులకు ఆలౌట్ చేసిన ముంబై.. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ ఆట ముగిసే సమయ
రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 సీజన్ సెమీస్ పోరులో భాగంగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో విదర్భ తొలి రోజు బ్యాటింగ్లో మెరిసింది. నాగ్పూర్లో సోమవారం మొదలైన మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగ�
రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సెమీఫైనల్కు చేరింది. హర్యానాతో జరిగిన మూడో క్వార్టర్స్ మ్యాచ్లో ముంబై.. 152 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి సెమీస్కు అర్హత సాధించింది.