ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తున్నందున సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులను గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున�
రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం