రాష్ట్ర జంతువు మచ్చల జింకకు రక్షణ లేకుండాపోయింది. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో చీటల్ లేదా మచ్చల జింకలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. గడిచిన వారంలోనే దామగుండం అడవిలో 6 మచ్చల జి
ఊర కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఫత్తేపూర్ మైస మ్మ ఆలయ సమీపంలో ఉన్న అడవిలో గురువారం చోటు చేసుకున్నది. ఫారెస్ట్ అధికారుల కథనం మేరకు.. అడవిలో కొంత కాలంగా జింకల
నందికొండ మున్సిపాలిటీ పరిధి నల్లగొండ, హైదరాబాద్ వై జంక్షన్ వద్ద ఉన్న ఎకో పార్కులోని మరో జింక గురువారం మృతి చెందింది. ఈ నెల 7న అదే పార్కుకు చెందిన ఒక జింక మృతి చెందిన విషయం తెలిసిందే.
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నల్లగొండ, హైదరాబాద్ వై జంక్షన్ వద్ద ఉన్న ఎకో పార్కులోని ఓ జింక గురువారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కులోని జింక తిరుమలాయగట్టు సమీపంలో రోడ్డు �