అని పఠిస్తూ నిత్యపూజలో దీపాన్ని వెలిగిస్తారు. ముందుగా దీపారాధన చేయడమనేది షోడశోపచార పూజలోనూ, నిత్య దేవతా పూజలోనూ ప్రధానమైన ప్రక్రియ. దేవుడికి సమర్పించే దీపంలో మూడు వత్తులు ఉండాలని పైశ్లోకం వివరిస్తుంది
అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) కొలువై ఉన్న శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. దీంతో నియమ, నిష్టలతో మాల ధరించిన స్వాములు భారీగా శబరి గిరులకు చేరుకుంటున్నారు.
శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కార్తిక పౌర్ణమి (Karthika Pournami) కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో (Srisailam) కార్తికమాస (Karthika Masam) సందడి నెలకొన్నది. కార్తిక దీపారాధన చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
శ్రీశైలం (Srisailam) మల్లన్న ఆలయం కార్తీక మాసం (Karthika Masam) శోభను సంతరించుకుంది. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న సన్నిధికి తరలివచ్చారు.