ప్రజలే కేంద్రంగా.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇందుకు నిదర్శనం వార్డు కార్యాలయ వ్యవస్థ. పురపాలక చరిత్రలో సరికొత్త ప్రయోగంగా ఏర్పాటైన వార్డు పాలనపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్
సమైక్య రాష్ట్రంలో ఒక్కో జిల్లా విస్తీర్ణంలో ఎంత పెద్దగా ఉండేదో అందరికీ తెలిసిం దే. పనిపడి ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు వెళ్లాలంటే రోజంతా టైం పట్టేది. తిప్పలుపడి పోతే ఒక్కోసార�
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏ అధికారిక వ్యవస్థ ఆకాశం నుంచి ఊడిపడిందీ లేదు. మెకెన్సీ కన్సల్టెన్సీనో, ఏ అమెరికా, ఇజ్రాయెల్ టెక్నాలజీనో అరువు తెచ్చుకున్నదీ లేదు.
Blockchain Technology | దాని కోసం వాడే టెక్నాలజీయే ఇది. హైఎండ్ సెక్యూరిటీతో డేటాను స్టోర్ చేసే ఎన్నో డేటాబేస్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి కదా.. స్పెషల్గా ఈ బ్లాక్చైన్కు
అమరావతి : ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో మూడు రాజధానులు తప్పవని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి స్పష్టం చేశారు. గుడివాడలో జగనన్న గ�