రాబోయే బడ్జెట్లో డెట్ ఫండ్ల కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) డిమాండ్ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఫిబ�
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. గత నెల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షించాయి. ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు వచ్చాయి. ఇలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ�
రుణ సాధనాల్లో మదుపు చేసే డెట్ ఫండ్లు.. సాధారణంగా స్వల్పకాల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెడతాయి. అయితే దీర్ఘకాలానికి మదుపు చేయాలనుకునేవారు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం పరిపాటి. కానీ డెట్ ఫండ్లలోన�
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం తొలుత తగ్గించి.. ఆ వెంటనే పెంచేసింది. దీంతో ఇవ్వాళ కాకపోయినా సమీప భవిష్యత్తులో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. �