Musi River | అంబర్పేట డంప్ యార్డు వద్ద మూసీ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు.
నెదర్లాండ్కు చెందిన ఓ వ్యక్తి తండ్రి మృతదేహాన్ని దాదాపు 18 నెలలుగా ఫ్రిజ్లో దాచాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. కుమారుడి వయసు 82 కావడంతో అతను నడవటానికి కూడా ఇబ్బంది పడుతు�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో హృదయవిదారక ఘటన జరిగింది. షాదోల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ వాహనానికి అయ్యే ఖర్చును భరించే స్తోమత లేకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లి �
భార్య చనిపోయిన విషయాన్ని అతని మనసు అంగీకరించలేదు. అందుకే ఆమె మృతదేహం ఉన్న శవపేటికను పూడ్చిపెట్టడానికి అంగీకరించలేదు. తనకున్న స్టోర్ రూం వంటి గదిలో.. ఆ శవపేటికతోనే సహజీవనం చేశాడు. దాని పక్కనే పడుకొని రాత్�