బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మాన�
విద్యుత్తు బిల్లుల్లో వ్యత్యాసాలు చూపుతూ.. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో మీటర్లు లేకపోయినా బిల్లులు వసూలు చేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాలనీలు, బస్తీలలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
బోధన్- నిజామాబాద్ రహదారి నుంచి నర్సాపూర్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డుకు ఇపువైపులా మొరం వేయకపోవడంతో గ్రామాదాలు జరుగుతున్నాయి. ఈరోడ్డు శిథిలావస్థకు చేరడంతో రెండు నెలల క్రితం అధికారులు బీటీగా మార్చా�