యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం విస్తృతంగా పర్యటించారు. పురాతన ఆలయాలు, చారిత్రక మందిరాలను దర్శించుకున్నారు. స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3.03గం�
లోక్సభ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, డీసీపీ రాజేశ్చంద్�
ఎన్నికల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే జెండగే తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ర�
నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లో పేలుళ్లకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. శుక్రవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా�