Medipally Murder | మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. భార్య స్వాతిని మహేందర్ రెడ్డి పథకం ప్రకారమే చంపి, మృతదేహాన్ని ముక్కలు చేశాడని డీసీపీ తెలిపారు.
కస్టమ్స్ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నామని నమ్మించి వ్యాపారులకు కోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెడుతున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.51 లక్షల నగదు,
పాపులారిటీ, రాజకీయ ప్రయోజనం కోసం ఓ వ్యక్తి తనపై హత్యాయత్నం జరిగినట్లు డ్రామా ఆడాడు. స్నేహితులతో కలిసి ప్రణాళిక రచించి.. మీడియాలో వైరల్ చేసుకొని..చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
Petrol bunk | పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో నలుగురు సభ్యులను హైదరాబాద్ బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Double Bed Room | డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట అమాయకులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ పద్మజా మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం �
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 140 కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లోని జీడిమెట�