ఏపీ నుంచి నగరానికి గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.01లక్షల విలువ చేసే 14కిలోల గంజాయి,
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. హైదరాబాద్లో విక్రయిస్తున్న మూడు వేర్వేరు ముఠాలను ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ వివరాలను వెల్లడించారు.
కొత్త సంవత్సరం వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ అమ్మడానికి యత్నిస్తున్న యువతితో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
వరంగల్ పోలీసు కమిషనర్గా అంబర్ కిశోర్ ఝా శుక్రవారం విధుల్లో చేరారు. ఆయన గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ కాగా, ఆయన స్థానంలో అం
ఒడిశా కేంద్రంగా కొబ్బరికాయల మాటున నగరంతో పాటు ఇతర రాష్ర్టాలకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.75లక్షల విలువ చేసే 250కిలోల గంజాయి, రవాణాకు విన
ఏపీలో తయారై నిషేధిత బీటీ-3/హెచ్టీ విత్తనాలు కోళ్ల దాణా పేరుతో మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు తెచ్చి రైతులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్�