అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్న అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టిసారించారు.
ఎన్నికల నియమావళి అమలు చేయడం, ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలు, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు,
ఖరీదైన కార్లే వారి టార్గెట్.. సెన్సర్ లాక్ను డీ కోడ్ చేసి, కార్లను అన్లాక్ చేస్తారు. కార్ల లాక్ తీసి దర్జాగా అపహరిస్తారు. ఆ తర్వాత వాటి నంబర్ ప్లేట్తో పాటు ఇంజిన్ నంబర్, ఛేసిస్ నంబర్లను మార్చేస�
దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ జగదీశ్వర్రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
జిమ్లో అలసిపోకుండా అధిక వర్కౌట్లు చేసేందుకు రక్తపోటును పెంచే ‘మెఫటర్మైన్ సల్ఫేట్' ఇంజక్షన్లను వినియోగిస్తున్న విషయం బయటపడింది. ఎలాంటి అనుమతి లేకుండా ‘మెఫటర్మైన్ సల్ఫేట్' ఇంజక్షన్లను విక్రయిస్తు
అంతా 25 ఏండ్ల లోపు వారే. చిన్ననాటి నుంచి ఒకే కాలనీలో ఉంటూ కలిసి పెరిగారు. ఒకే చోట చదువుకున్నారు. వీరిలో ఓ యువతికి పెండ్లి కుదరడంతో బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పదకొండు మంది ఒకే క�
యజమానిని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన కారు డ్రైవర్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల �