పెద్దపల్లి జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా బందోబస్తు చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జోన్ డీసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వ�
ఈ నెల 11 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డిసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్ర�