వెట్టిచాకిరి, నిరంకుశత్వం, అణచివేతలతో అంధకారంలో మగ్గుతున్న నాటి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన కవి యోధుడు దాశరథి రంగాచార్యులు. నిజాం రాచరికపు ఆకృత్యాలపై ధిక్కారపు పోరుబావుటా ఎగరేసిన ధీశాలి.
ఇది వర్షకాలం. ఇది మా ప్రజలకు హర్షకాలం. మబ్బులు ఆకసంలో కమ్ముకుంటే నెమలికంటె ఎక్కువ ఆనందిస్తారు మా పల్లె జనులు. ఈ కాలం రైతులకే కాదు. దేశానికే ప్రాణం. ఉన్నవాడికీ లేనివాడికీ ఇంత కూడూ గుడ్డా పెట్టగలిగింది ఈ కాల�
నది జీవితం వంటిది అన్నాం. నది బిందువుగా మొదలవుతుంది. జీవితం బిందువుగా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయి
Dasaradhi Rangacharya | ప్రముఖ రచయిత, అక్షర వాచస్పతి, బహూముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ దాశరథి రంగాచార్యుల విగ్రహాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆవిష్కరించారు.