రుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలు ఆత్రం లచ్చన్న (Athram Lachanna), ఆత్రం అరుణ (Athram Aruna) పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు.
PEDDAPALLY | దండకారణ్యంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న ఆరోపించారు.
రాష్ట్ర సరిహద్దు దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు పాచికలు వేస్తుంటే.. అవి పారకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఏరివేతకు ఇప్పటివరకు ఛత్తీస్గఢ�