ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్బండ్పై సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజులపా టు నిర్వహించనున్న వేడుకలను పర్యాటక, సాంసృ్కతిక శాఖల మంత్రి శ్రీ�
తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం, గుస్సాడి నృత్యం ఢిల్లీవాసులను మంత్రముగ్ధులను చేశాయి. సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్లో, జ్ఞాన్పథ్ వద్ద తెలంగాణకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2023’ల�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలను అందరికీ తెలియజెప్పేలా ధర్మపురి నియోజకవర్గంలో ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారితో నేటి నుంచి నృత్యరూ