Culverts Damages | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ, నార్నూర్ మండలాల్లో భారీ వర్షాలకు కల్వర్టులు అధ్వాన్నంగా మారాయి. ఈ కల్వర్టుల గుండా వెళ్లడానికి ప్రయాణికులు జంకుతున్నారు.
కట్టెల పొయ్యిలతో వంటింటి కాలుష్యం పెరుగుతున్నది. ఫలితంగా ఆడవాళ్ల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ముఖ్యంగా.. పొయ్యిలోంచి వచ్చే పొగ.. మహిళల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
Saket Gokhale | పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్క
Michuang Cyclone: మిగ్జాం తుఫాన్తో తమిళనాడు భారీగా నష్టపోయింది. అయితే తక్షణమే 5వేల కోట్లు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఇవాళ ప్రధాని మోదీకి లేఖను రాశారు. నిన్న మధ్యాహ్నం బాపట్ల వద్ద ఆ తుఫాన్ తీరం �